Sąíkűmąŕ $@i
692 views 1 months ago
*విరాళాల లెక్కింపు సిబ్బందిని తొలగించాలని కోరిన ఎస్‌బీఐ* * అయోధ్య రామమందిరానికి వచ్చే విరాళాలు, నిధులు లెక్కించే సిబ్బంది దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో వారిని తొలగించాలని మూడు నెలల క్రితమే ఎస్బీఐ ఆలయాధికారులకు సిఫారసు చేసింది. అయితే ట్రస్ట్‌లోని కొందరు అధికారులు సిబ్బంది తొలగింపును అడ్డుకున్నారని అక్కడి వర్గాలు తెలిపాయి. దీనిపై పోలీసులు ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా, గోపాల్ రావులకు కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.#jaisriram #news #sharechat
10 likes
17 shares

More like this