Telugu Desam Party (TDP)
563 views 14 days ago
అమరావతి రాజధానికి కొందరు ఏ విధంగా అడ్డంపడ్డారో చూశారు సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి 99.5 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు అందించారు. కేవలం 2.5 ఎకరాల భూమికి సంబంధించి ఒక రైతు అంగీకరించలేదు. పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం సాధ్యం కాకపోవడంతో, చట్టబద్ధమైన భూ సేకరణ ప్రక్రియ ద్వారా ఆ భూమిని తీసుకోవాల్సి వచ్చింది.ఇందులో ఆ రైతు తప్పు కంటే, అభివృద్ధి పనులకు భూమి ఇవ్వొద్దని ప్రతిపక్షం చేసిన ప్రోత్సాహమే ప్రధాన కారణం. అన్ని అడ్డంకులను అధిగమించి ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్‌ను పూర్తి చేస్తాం. #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
15 likes
13 shares

More like this