తాజా చేపలను గుర్తించడమెలా?
“మృగశిర కార్తె రోజు చాలా మంది చేపలు తింటుంటారు. దీని వెనుక ఆరోగ్య కారణాలు ఉన్నాయి. మృగశిర కార్తెలో రుతుపవనాల రాకతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో జలుబు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, ప్రొటీన్లు, ఐరన్, జింక్, అయోడిన్ వంటివి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.”
.......
1. చేపలను నొక్కి చూడాలి. మెత్తగా ఉంటే
తాజావి కావు. తాజా చేపలు మెరుస్తాయి.
2. తాజా చేపలు గట్టిగా ఉంటాయి. తోక
మెరుస్తుంది. పొట్ట ఉబ్బిన, చిట్లిన కోనకండి.
3. మొప్పల రంగు గోధుమ కాకుండా ఎర్రగా,
గులాబీ రంగులో ఉంటే తాజా చేప.
4. కనుగుడ్డు లోపలికి వెళ్లినా, కళ్లపై తెల్లటి
పొర ఏర్పడిన తాజా చేప కాదు.
5. ఎక్కువ వాసన వస్తే వాటిని కొనకండి.
కొనేముందు ఇవి గమనించండి.
................
#Fishes #HealthCorner #manavoice #bestinfo #qualityFishes #health tips #ఆరోగ్య చిట్కాలు #health tips


