ShareChat
click to see wallet page
search
రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. 68 మంది సురక్షితం తిరువనంతపురం (కేరళం) నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ మధ్య ప్రదేశ్లోని రత్లాంలో అగ్నిప్రమాదానికి గురైంది. బీ-1 కోచ్, సీటింగ్ కమ్ లగేజ్ రేక్ (SLR)లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ట్రైన్ గార్డ్ అలర్ట్ సిబ్బంది రైలును నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. ఇందులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - 10:12 U1 ll 94% రాజధాని ఎక్సెప్రెస్లో అగ్నిప్రమాదం . 68 మంది ಸುಂಕ್ಷೀಂ తిరువనంతపురం (కేరళం) నుంచి ఢిల్లీకి మధ్య ' ప్రయాణిస్తున్నరాజధాని ఎక్స్ప్రెేస్ ప్రదేశ్లోని రత్లాంలో అగ్నిప్రమాదానికి గురైంది బీ-1 కోచ్; సీటింగ్ కమ్ లగేజ్రేక్ (SLR) లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గార్డ్ అలర్ట్సిబ్బంది రైలును 895| గురయ్యారు: చర్యలు చేపట్టారు నిలిపివేసి సహాయక ఇందులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి బయటపడారు: కారణంగా తెలుస్తోంది 10:12 U1 ll 94% రాజధాని ఎక్సెప్రెస్లో అగ్నిప్రమాదం . 68 మంది ಸುಂಕ್ಷೀಂ తిరువనంతపురం (కేరళం) నుంచి ఢిల్లీకి మధ్య ' ప్రయాణిస్తున్నరాజధాని ఎక్స్ప్రెేస్ ప్రదేశ్లోని రత్లాంలో అగ్నిప్రమాదానికి గురైంది బీ-1 కోచ్; సీటింగ్ కమ్ లగేజ్రేక్ (SLR) లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గార్డ్ అలర్ట్సిబ్బంది రైలును 895| గురయ్యారు: చర్యలు చేపట్టారు నిలిపివేసి సహాయక ఇందులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి బయటపడారు: కారణంగా తెలుస్తోంది - ShareChat