DUDEKULA DASTAGIRI
437 views 1 days ago
*సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో పాల్గొన్న ముత్తుముల క్రిష్ణ కిశోర్* *గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన శ్రీ భవనం పుల్లారెడ్డి గారి నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ. శ్రీ ముత్తుముల కృష్ణ కిశోర్ రెడ్డి గారు పాల్గొన్నారు.* *ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి,కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు నెలకొనాలని శ్రీ సత్యనారాయణ స్వామిని ప్రార్థించారు.* *ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, నంది శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, భూమిరెడ్డి రామ చంద్రారెడ్డి, కడియం శేషగిరి, రాచర్ల మండల ప్రముఖులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు , పాల్గొన్నారు.* #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
13 likes
11 shares

More like this