Egg puff
526 views 3 days ago
కుప్పంలో అత్యాధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
17 likes
6 shares

More like this