DUDEKULA DASTAGIRI
596 views • 2 days ago
#పరామర్శతో_మనోధైర్యం_నింపిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా :#గిద్దలూరు మండలం #సంజీరావుపేట పంచాయతీ #అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీ గంగారపు రమణారెడ్డి గారు అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనల మేరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని మునుపటిలా ఆరోగ్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం అయిన బిల్లుల ఆధారంగా ప్రభుత్వం దృష్టికి తీసుకేలి ముఖ్యమంత్రి సహాయ నీది (#Cmrf )ద్వారా 1,15,942 : 00 రూపాయల చెక్కు ను అందించారు. అనంతరం గ్రామంలో ప్రజలను ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని ఆప్యాయంగా పలకరించినారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , ZPTC బుడతా మధు సుధన్ , మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి , క్లస్టర్ ఇంచార్జీ రామక్రిష్ణ , నంది శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య, గోపాల కృష్ణ, కిరణ్, గోడి ఓబుల్ రెడ్డి, గుర్రం దానియేలు, గ్రామస్తులు తదితరులు పాల్గొని పరామర్శించారు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
11 likes
14 shares