P.Venkateswara Rao
684 views 1 months ago
#రెండు కళ్ళ సిద్ధాంతం 👀 *శవ రాజకీయాలు ఎవరివి..❓. ముద్రగడ కూతుర్ని .. తండ్రి శవం చూడకుండా అడ్డుకున్నారు వైసీపీ వాళ్ళు శవ రాజకీయాలు చేసాడు జగన్ అని యెల్లో మీడియా TDP జనసేన కామెంట్స్ వాస్తవాలు: నేను 1982 నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్నాను ఈ దేశం లో జగన్ మీద జరిగినంత దుష్ప్రచారం ఎవరి మీద జరగలేదు క్యాన్సర్ తో బాధపడుతున్న భార్యను తీసుకొని కూతురు ఇంటికే వెళితే రావద్దు అన్న నా కూతురు భవిష్యత్తులో నా శవం చూడటానికి కూడా రాకూడదు నా ఇంటి గడప తొక్కకూడదు అని ముద్రగడ చెప్పిన వీడియోలు ఉన్నాయి మొన్న ముద్రగడ భౌతిక కాయం చూడటానికి ముద్రగడ భార్య ఒప్పుకోలేదు అని అన్ని న్యూట్రల్ ఛానల్స్ లో వచ్చాయి ఆఖరికి కాపులకు చెందిన 99TV లో కూడా వచ్చింది నిన్న ముద్రగడ కుమారులు కూడా బహిరంగ లేఖ రాస్తూ తండ్రి చెప్పినదాని ప్రకారమే మేము చేసాం అని చెప్పారు జగన్ మాకు కొండంత అండగా ఉన్నాడని చెప్పారు ఇక చరిత్ర తెలియని జన సేన పిల్లలు మాత్రమే ముద్రగడ ను ట్రోల్ చేస్తున్నారు అని 99TV లో ప్రత్యేక కథనం వచ్చింది ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ పాత్ర ఏంటి జగన్ ఎందుకు అడ్డుకుంటాడు ఆ అమ్మాయిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఒక వ్యూహం ప్రకారం ... కాపుల ఓట్లు అన్నీ జనసేన వెనకాల ఉండే విధంగా ..జనసేన బాబు వెనకాల ఉండే విధంగా .. పవన్ సాయం తో 'తెలుగు డ్రామా పార్టీ' రక్తి కట్టించింది 2024 ఎన్నికలకు ముందు జగన్ చిరంజీవిని అవమానించాడు అని పవన్ ప్రచారం చేసాడు కానీ అది అబద్దం నన్ను జగన్ అవమానించలేదు గౌరవంగా చూసుకున్నాడు అని సెప్టెంబర్ 26 2025 న వీడియో రూపం లో చిరంజీవి చెప్పాడు తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం అవడం కోసం జగన్ MLA ల సంతకాల సేకరణ చేసాడు అని టీడీపీ ప్రచారం చేసింది కానీ ఆ విషయంలో .. జగన్ కు సంబంధం లేదు అని మేమె చేసాం అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క,రఘువీరా రెడ్డి యాదవ్ లాంటి కాంగ్రెస్ పెద్దలు చెప్పిన వీడియోలు ఉన్నాయి జగన్ సీఎం గ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ చనిపోయినా ఇసుక దొరక చనిపోయాడనో, ఉల్లిపాయలు దొరక్క చనిపోయాడనో చెబితే కుటుంబ సభ్యులకు బాబు కు చెప్పి 5 లక్షలు ఇప్పిస్తాం అని ఈనాడు జ్యోతి TV5 విలేఖరులు చెబుతూ దొరికిన ఉదంతాలు ఉన్నాయి ఇక హరికృష్ణ శవం పక్కన పెట్టుకొని 5 సీట్లు ఇచ్చినా TRS తో పొత్తుకు సిద్ధం అని బాబు అడిగాడని KTR చెబితే .. అది నిజమే తప్పేముంది అని బాబు కూడా అసెంబ్లీ లో చెప్పాడు ఇప్పుడు చెప్పండి ఎవరివి శవ రాజకీయాలు *Note*: 2024 ఎన్నికలకు ముందు కాపుల్లో వైసీపీ మీద రెడ్ల మీద ద్వేషం పెంచాలని రంగా హత్యలో YS పాత్ర ఉంది అని ప్రచారం చేసారు రంగ కుమారుడు భార్య ఉన్నారుగా పోయి వాళ్ళని అడిగి నిజాలు తెలుసుకోవచ్చుగా 1983 లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న YS రాజశేఖర్ రెడ్డి అనేక మంది కాపు నాయకులను ప్రోత్సహించాడు 1985 లో మొదటిసారి MLA అయిన రంగా కు కొండంత అండదండగా ఉన్నాడు వాళ్ళిద్దరిమధ్య ఎంతో స్నేహ సోదరభావం ఉండేది సరే నేను YCP కదా అని మీరు అనుకొంటే .. కాపు సీనియర్ సిటీజన్స్ ను కలసి వాస్తవాలు తెలుసుకోండి నిజం నిద్రలేచేలోపు అబద్దం ఊరంతా తిరిగివస్తుంది నిజం నిలకడ మీద తెలుస్తుంది
13 shares

More like this