P.Venkateswara Rao
684 views • 1 months ago
#రెండు కళ్ళ సిద్ధాంతం 👀
*శవ రాజకీయాలు ఎవరివి..❓.
ముద్రగడ కూతుర్ని ..
తండ్రి శవం చూడకుండా అడ్డుకున్నారు వైసీపీ వాళ్ళు
శవ రాజకీయాలు చేసాడు జగన్ అని
యెల్లో మీడియా TDP జనసేన కామెంట్స్
వాస్తవాలు:
నేను 1982 నుంచి
రాజకీయాలు ఫాలో అవుతున్నాను
ఈ దేశం లో జగన్ మీద జరిగినంత
దుష్ప్రచారం ఎవరి మీద జరగలేదు
క్యాన్సర్ తో బాధపడుతున్న భార్యను తీసుకొని
కూతురు ఇంటికే వెళితే రావద్దు అన్న నా కూతురు
భవిష్యత్తులో నా శవం చూడటానికి కూడా రాకూడదు
నా ఇంటి గడప తొక్కకూడదు అని
ముద్రగడ చెప్పిన వీడియోలు ఉన్నాయి
మొన్న ముద్రగడ భౌతిక కాయం చూడటానికి
ముద్రగడ భార్య ఒప్పుకోలేదు అని అన్ని న్యూట్రల్
ఛానల్స్ లో వచ్చాయి
ఆఖరికి కాపులకు చెందిన
99TV లో కూడా వచ్చింది
నిన్న ముద్రగడ కుమారులు కూడా
బహిరంగ లేఖ రాస్తూ తండ్రి చెప్పినదాని
ప్రకారమే మేము చేసాం అని చెప్పారు
జగన్ మాకు
కొండంత అండగా ఉన్నాడని చెప్పారు
ఇక చరిత్ర తెలియని
జన సేన పిల్లలు మాత్రమే
ముద్రగడ ను ట్రోల్ చేస్తున్నారు
అని 99TV లో ప్రత్యేక కథనం వచ్చింది
ఈ మొత్తం ఎపిసోడ్ లో
జగన్ పాత్ర ఏంటి
జగన్ ఎందుకు
అడ్డుకుంటాడు ఆ అమ్మాయిని
మీ విజ్ఞతకే వదిలేస్తున్నా
ఒక వ్యూహం ప్రకారం ...
కాపుల ఓట్లు అన్నీ జనసేన వెనకాల
ఉండే విధంగా ..జనసేన బాబు వెనకాల ఉండే విధంగా ..
పవన్ సాయం తో 'తెలుగు డ్రామా పార్టీ' రక్తి కట్టించింది
2024 ఎన్నికలకు ముందు
జగన్ చిరంజీవిని అవమానించాడు
అని పవన్ ప్రచారం చేసాడు
కానీ అది అబద్దం
నన్ను జగన్ అవమానించలేదు
గౌరవంగా చూసుకున్నాడు అని
సెప్టెంబర్ 26 2025 న వీడియో
రూపం లో చిరంజీవి చెప్పాడు
తండ్రి శవం పక్కన పెట్టుకొని
సీఎం అవడం కోసం జగన్ MLA ల సంతకాల
సేకరణ చేసాడు అని టీడీపీ ప్రచారం చేసింది
కానీ ఆ విషయంలో ..
జగన్ కు సంబంధం లేదు అని
మేమె చేసాం అని తెలంగాణ డిప్యూటీ సీఎం
మల్లు బట్టి విక్రమార్క,రఘువీరా రెడ్డి యాదవ్
లాంటి కాంగ్రెస్ పెద్దలు చెప్పిన వీడియోలు ఉన్నాయి
జగన్ సీఎం గ ఉన్నప్పుడు
ఎవరు ఎక్కడ చనిపోయినా
ఇసుక దొరక చనిపోయాడనో,
ఉల్లిపాయలు దొరక్క చనిపోయాడనో చెబితే
కుటుంబ సభ్యులకు బాబు కు చెప్పి 5 లక్షలు
ఇప్పిస్తాం అని ఈనాడు జ్యోతి TV5 విలేఖరులు
చెబుతూ దొరికిన ఉదంతాలు ఉన్నాయి
ఇక హరికృష్ణ శవం పక్కన పెట్టుకొని
5 సీట్లు ఇచ్చినా TRS తో పొత్తుకు సిద్ధం
అని బాబు అడిగాడని KTR చెబితే ..
అది నిజమే తప్పేముంది అని బాబు కూడా
అసెంబ్లీ లో చెప్పాడు
ఇప్పుడు చెప్పండి
ఎవరివి శవ రాజకీయాలు
*Note*: 2024 ఎన్నికలకు ముందు
కాపుల్లో వైసీపీ మీద రెడ్ల మీద ద్వేషం
పెంచాలని రంగా హత్యలో
YS పాత్ర ఉంది అని ప్రచారం చేసారు
రంగ కుమారుడు భార్య ఉన్నారుగా
పోయి వాళ్ళని అడిగి నిజాలు తెలుసుకోవచ్చుగా
1983 లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న
YS రాజశేఖర్ రెడ్డి అనేక మంది కాపు నాయకులను
ప్రోత్సహించాడు
1985 లో మొదటిసారి MLA అయిన
రంగా కు కొండంత అండదండగా ఉన్నాడు
వాళ్ళిద్దరిమధ్య ఎంతో స్నేహ సోదరభావం ఉండేది
సరే నేను YCP కదా అని మీరు అనుకొంటే ..
కాపు సీనియర్ సిటీజన్స్ ను కలసి వాస్తవాలు తెలుసుకోండి
నిజం నిద్రలేచేలోపు
అబద్దం ఊరంతా తిరిగివస్తుంది
నిజం నిలకడ మీద తెలుస్తుంది
13 shares