JanaSena Party Telangana
481 views 3 days ago
ఆక్రమణకు గురైన భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధంలో 527 మంది జవాన్లు వీరమరణం పొందారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా మన జవాన్లు త్రివర్ణ పతాకాన్ని నిలబెట్టారు, కార్గిల్ యుద్ధం భారత సైన్యం యొక్క ధైర్యం, పట్టుదల, దేశభక్తికి ప్రతీక. #KargilVijayDiwas #🟥జనసేన #😍దేశభక్తి స్టేటస్✍️ #😍దేశభక్తి స్టేటస్✍️ #🎖️ఇండియన్ ఆర్మీ #🎖️ఇండియన్ ఆర్మీ #I ❤️ భారత సైన్యం💂 #I ❤️ భారత సైన్యం💂 #🙏Thank you😊
15 likes
12 shares

More like this