Sangameshwar Reddy
3K views • 24 days ago
ప్రాణాలను పణంగా పెట్టి రైలు ప్రయాణం.. బంగ్లాదేశ్లో తీవ్ర రద్దీ | Nyalkal24News
బంగ్లాదేశ్లో రైల్వే రవాణా వ్యవస్థ తీవ్ర రద్దీతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రైళ్లలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో అనేక మంది తలుపులు, మెట్లు, కిటికీల వద్ద వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. మరికొందరు రైళ్ల పైకప్పులపై కూర్చొని వందల కిలోమీటర్లు ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది.
#Nyalkal24News #న్యూస్
22 likes
39 shares