DUDEKULA DASTAGIRI
912 views 2 days ago
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం 30 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 52 టీఎంసీలు ఎత్తిపోసి జలాశయాలను నింపడంతో రాయలసీమలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. #RayalaseemaRising #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
5 likes
7 shares

More like this