BRS Party
రైతు బీమా పథకానికి
పూర్తిగా మంగళం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం!
రైతు బీమా రెన్యూవల్ గడువు ముగిసినా ప్రీమియం చెల్లించని రేవంత్ రెడ్డి సర్కార్.
ఇకపై రైతు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన రూ. 5 లక్షల బీమా పరిహారం బంద్.
కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో సంక్షేమ పథకాలను ఆపేస్తూ.. తెలంగాణ రైతాంగాన్ని రోడ్డున పడేస్తున్న రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం!
#CongressFailedTelangana
#🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #⛳భారతీయ సంస్కృతి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢