BRS Party
503 views 12 hours ago
రైతు బీమా పథకానికి పూర్తిగా మంగళం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం! రైతు బీమా రెన్యూవల్ గడువు ముగిసినా ప్రీమియం చెల్లించని రేవంత్ రెడ్డి సర్కార్. ఇకపై రైతు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన రూ. 5 లక్షల బీమా పరిహారం బంద్. కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో సంక్షేమ పథకాలను ఆపేస్తూ.. తెలంగాణ రైతాంగాన్ని రోడ్డున పడేస్తున్న రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం! #CongressFailedTelangana #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #⛳భారతీయ సంస్కృతి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢
13 likes
15 shares

More like this