DUDEKULA DASTAGIRI
604 views 3 days ago
*గిద్దలూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ముత్తుముల క్రిష్ణ కిశోర్* *గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు గౌ " శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి గారి మరియు పట్టణ అధ్యక్షులు షెహన్ షా వలి గారి ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.* *ఈ సమావేశంలో పార్టీ " కూటమి ప్రభుత్వం - సంక్షేమ విజయాలు " 2 సంవత్సరాల పాలన గురించి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందించి తెలపాలి అని పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు కార్యకర్తలతో చర్చించారు. పార్టీని పట్టణంలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేయాలని నాయకులకు క్రిష్ణ కిశోర్ రెడ్డి గారు సూచించారు.* *ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ షాహాన్ షా వలి, కౌన్సిలర్ లు,వార్డు ఇంచార్జ్‌లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.* #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
14 likes
10 shares

More like this