#💪పాజిటీవ్ స్టోరీస్ గొడ్డలి పార్టీ తుగ్లక్ పాలనలో ఐదేళ్లలో చార్జీలు, ధరలు, పన్నులు బాదుడే బాదుడుకి పాల్పడి.. ఇప్పుడు ధరలు తగ్గించాలంటూ ధర్నాలు చేయిస్తున్నారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 ఒరేయ్ కమెడియన్ స్టార్ అదే కదరా ముందు నుండి అందరూ మొత్తుకొని చెప్పేది బోరెడ్డి 🤣🤣🤣....
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📽ట్రెండింగ్ వీడియోస్📱 మొదటి రెండేళ్లలోనే లీటరు పెట్రోల్ పై రూ.41 పెంచిన జగన్ రెడ్డి... అదే రెండేళ్లలో కూటమి ప్రభుత్వం కేవలం 3 రూపాయలు... అది కూడా యుద్ధం కారణంగా పెంచితే డ్రామాలు ఆడుతున్నాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 ఇన్నేళ్లకు రోడ్డు కల నెరవేరింది
తమ గ్రామానికి రోడ్డు కోసం వారు ఏకంగా ఎన్నికలను బహిష్కరించేంతవరకు వెళ్లారు. కూటమి నేతలు మాటిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మాట నిలబెట్టుకున్నారు. ఇన్నేళ్లకు రోడ్డు సౌకర్యం కలిగిన దత్తిరాజేరు మండలం బోజరాజుపురం గ్రామస్తుల సంతోషం వారి మాటల్లోనే వినండి..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 గొడ్డలి పార్టీ అధినేత జగన్ నాటక సూత్రధారి ఐదేళ్ల పాలనలో పెట్రోల్ లీటరుకు విడతలుగా రూ. 45 పెంచారు. కూటమి పాలనలో యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో పెట్రోల్ పై రూ. 3 అదనం అయింది. గొడ్డలి పార్టీ ధర్నా చేయాలనుకుంటే .. ముందుగా తాడేపల్లి ప్యాలెస్ ముందు టెంట్ వేయాలి.
#PsychoFekuJagan
#AndhraPradesh
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 ఏపీలో ఈరోజు ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు జగన్ హయాంలో పెంచినవే. మొదటి 5 ఏళ్ళలో జగన్ రెడ్డి లీటర్ పెట్రోలుకు రూ.45 పెంచితే, అదే మొదటి రెండేళ్ల కూటమి పాలనలో పెరిగింది కేవలం రూ.3లు. అది కూడా పెంచింది రాష్ట్రం కాదు. యుద్ధం మూలంగా పెరిగింది.
కరోనా సమయంలో మిగిలిన రాష్ట్రాలన్నీ లీటరుపై 10 రూపాయల వరకు తగ్గించాయి. కానీ జగన్ మాత్రం పైసా తగ్గించలేదు. తగ్గించమని కేంద్రం సిఫారసు చేసినా ఏమాత్రం దయలేకుండా ప్రజలను బాదాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తాజ్ సర్కిల్ నుండి మామిడికాయల మండి వరకు అస్తవ్యస్తంగా గుంతలమయంగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. నూతనంగా సీసీ రోడ్డు వేసి, వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ నిర్మించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 స్టాండ్ వేసి ఉన్న బండిని అంతమంది పట్టుకున్నారు 😂
#Tillutrolls
#షేర్ చాట్ బజార్👍 • దేశంలోనే మొట్టమొదటి "క్వాంటం సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్" అమరావతిలో ఏర్పాటు కానుంది ..ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ సందర్భంగా మే17న ఒక చారిత్రక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
• డైనోసార్ల రహస్యాలు చెప్పే యూట్యూబర్ గా నారా దేవాన్ష్ ప్రారంభించిన "డినో డీడ్స్" యూట్యూబ్ చానల్ .అభినందనలు తెలిపిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు
• శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 23 నుంచి 25 వ తేదీ వరకు ఒకే టికెట్ పై మూడు రోజుల దర్శనం
• సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38 కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
• రెండేళ్లలో రూ.20,000 కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, అవార్డులను కొల్లగొడుతున్న ఏపీ పర్యాటక శాఖ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/qaE9P
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper









