ప్రజల బహిరంగ డిమాండ్.
#electioncommissionofindia
#electioncommissionoftelangana
#electioncommission
#🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #🌍నా తెలంగాణ #🔊తెలుగు చాట్రూమ్😍 #@jai telangana....💕
రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది.
#raitu #raithu #rythu #agriculture #vyavasayam #kisan #telugu #telangana #farmer #crops #rythubarosa #cmo #cm #telanganacm #revanthreddy #anumularevanthreddy #kodangal #kodangalconstituency #mla #telanga news #@jai telangana....💕 #telugu #rythu samacharam #telanga
1. MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేస్తే ప్రజలు గెలుస్తారు!
ప్రజలారా..! ఒక్కసారి *మీ నిరసనను* ఓటు రూపంలో మీ శక్తిని, ధైర్యాన్ని చూపించండి. ఈవిధంగా చేస్తేనే.. ఇకమీదట రాజకీయపార్టీలు ఆచరణకు సాధ్యం కాని, అమలుకు నోచుకోనటువంటి అడ్డగోలుగా హామీలు ఇవ్వరు.
ప్రజలారా..! మీరు ఓడిపోతారా? గెలుస్తారా? అనేది మీ చేతుల్లోనే ఉంది.
2. ప్రజలారా..! మీ ఓటు ను స్వతంత్ర్య అభ్యర్థులకు వేస్తే స్వతంత్ర్య అభ్యర్థులు గెలుస్తారు.
3. ప్రజలారా..! మీ ఓటు ను రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు వేస్తే రాజకీయ నాయకులు గెలుస్తారు.
#election
#elections
#vote
#votes
#voter
#voters
#mptc
#zptc
#mptcelection
#mptcelections
#zptcelection
#zptcelections
#polling
#polligdate
#pollingbooth
#pollingstation
#pollingstationnumber
#pollingagent
#pollingofficer
#pollingtime
#pollinglist
#voterlist
#blo
#telanga #telugu #@jai telangana....💕 #rythu samacharam #telanga news
MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేసి ప్రజలం గెలుద్దాం.
#election
#elections
#vote
#votes
#voter
#voters
#mptc
#zptc
#mptcelection
#mptcelections
#zptcelection
#zptcelections
#polling
#polligdate
#pollingbooth
#pollingstation
#pollingstationnumber
#pollingagent
#pollingofficer
#pollingtime
#pollinglist
#voterlist
#blo
#rythu samacharam #telanga news #@jai telangana....💕 #telugu #telanga
MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేసి ప్రజలం గెలుద్దాం.
#election
#elections
#vote
#votes
#voter
#voters
#mptc
#zptc
#mptcelection
#mptcelections
#zptcelection
#zptcelections
#polling
#polligdate
#pollingbooth
#pollingstation
#pollingstationnumber
#pollingagent
#pollingofficer
#pollingtime
#pollinglist
#voterlist
#blo
#rythu samacharam #@jai telangana....💕 #telanga news #telugu #telanga
*రైతుల పక్షాన* రాజకీయపార్టీలకు చెందిన MLA లకు, MP లకు, రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి బహిరంగ ప్రశ్నలు?
--------
:: రైతులకు రిక్వెస్ట్ ::
ఈ మెస్సేజ్ పూర్తిగా చదివిన తర్వాత మీ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్/ఫార్వార్డ్/షేర్ చెస్తే మీ గ్రామానికి చెందిన రైతులు చదివితే రైతుల్లో చైతన్యం వస్తుంది అనుకుంటున్నాము.
--------
2028 లేదా 2029 లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో (రాజకీయపార్టీలకు చెందిన) మిమ్మల్ని MLA లుగా, MP లుగా ఎందుకు గెలిపించాలి? మీకు ఎందుకు ఓటు వెయ్యాలి?
జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల,రైతుకుటుంబాల,రైతుకూలీల *ఓట్లు* వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయపార్టీలకు చెందిన మీరే అభివ్రుద్ధి చెందుతున్నారు.
*ఓట్లు* వేసినటువంటి రైతులు,రైతుకుటుంబాలు,రైతుకూలీలు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందడంలేదు. ఎందుకు?
------
మా *ఓట్లు* మా చిన్న,సన్నకారు రైతులకే వేసుకుంటే *భవిష్యత్* లో రైతులే MLA లుగా, MP లుగా గెలుస్తారు.
------
*ఓట్లు* వేయించుకుని అధికారంలోకి వచ్చిన (రాజకీయపార్టీలకు చెందిన) MLA, MP లకు క్యాంపు అఫీసులు, నివాసానికి క్వార్టర్లు, లగ్జరీ కార్లు, హెలీకాప్టర్, విమాన ప్రయాణాలు, ఎకరాలకొద్దీ భూములు, ఆస్తులు, అంతస్తులు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, పెన్షన్లు, సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది. ఇంకా రైతులు అప్పుల్లోనే,సమస్యల్లోనే ఉన్నారు. ఎందుకు?
రైతులకు రైతుబంధు,రైతుభరోసా,పి.ఎం.కిసాన్, రుణమాఫీ లాంటి పథకాలతో పాటు సబ్సిడీలు ఇచ్చినా ఇంకా రైతులు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందడం లేదు.
*దళారీ వ్యవస్థ నిర్మూలన జరుగనంత వరకు రైతులు అభివ్రుద్ధి చెందరు*.
*రైతులు ప్రజలకోసం వ్యవసాయం చేస్తారు*.
అడ్తి (కమీషన్ ఏజెంట్ల) వ్యాపారుల, గల్లీ,వీధి,హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల మరియు మాల్ బేరగాళ్ల కోసం , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కోసం వ్యవసాయం చెయ్యరు.
కానీ, రైతులకు తాము పండించిన పంటల్ని అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేక, ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించడం వలన రైతులు తమ పంటల్ని దళారులకు, వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు.
*మార్కెట్లను రైతులకు కేటాయించాలి.
కానీ,
వ్యాపారులకు కేటాయిస్తున్నారు*.
:: *రైతుల కొన్ని సమస్యలు (అన్నింటిని ఇక్కడ వ్రాయలేదు)* ::
1. రైతులు పండించిన తమ పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేవు.
2. ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించారు.
3. వడ్ల ధర క్వింటాలుకు రూ// 3,000 దాటడంలేదు.
తాలు,తరుగు,మట్టి పేరుతో 40 కిలోల వడ్ల బస్తాకి 1 కిలో నుండి 4 కిలోల వరకు కటింగ్ వల్ల రైతులకు నష్టం.
రైతులు తమ దొడ్డు,సన్నం బియ్యం నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి బియ్యం మార్కెట్లు లేవు.
4. మక్క పండించే రైతులు తమ కంకులను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు.
5. పల్లికాయ పండించే రైతులు తమ పల్లికాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు.
6. కందికాయ పండించే రైతులు తమ కందికాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు.
7. పూలతోటలు సాగుచేసే రైతులు తమ పువ్వులను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు.
8. పండ్లతోటలు సాగుచేసే రైతులు తమ పండ్లు,కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు.
9. రైతులు ఏ పంట పండించినా తమ పంటల్ని (దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా) నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు.
10. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్వాడీ కేంద్రాలకు మొ//గువాటికి అవసరమయ్యే బియ్యం,కూరగాయలు,ఆకుకూరలు,పప్పుదినుసులు మొ//వి సరఫరా చెయ్యడానికి *టెండర్లు* వేస్తే రైతులకు చాలా నష్టం జరుగుద్ది.
:: ఉదా:: *టెండర్లు* దక్కించుకున్న వ్యాపారులు (సప్లయర్లు) 25 రూ. కు కిలో కూరగాయలు సరఫరా చెయ్యాల్సివస్తే రైతుల వద్ద కిలో రూ. 5 లేదా 10 కి కొని సరఫరా చేస్తారు.
రైతుల వద్ద 100 లేదా 200 రూపాయలకు సోరకాయ బస్తాలు,టమాట బాక్సులు కొని రూ. 700 నుండి 900 రూపాయల వరకు ప్రభుత్వ (ప్రైవేట్) హాస్టల్స్ మొ//గు వాటికి సరఫరా చేస్తారు.
రైతులు కష్టపడి పంటలు పండిస్తే వ్యాపారులు లాభాలు పొందుతారు.
11. సిగరేట్,బీడి,మద్యం మొ//వి మరియు ప్రతీ వస్తువు తయారు చేసేవారు తమ వస్తువుల ధరల్ని తామే నిర్ణయిస్తారు.
కానీ,
రైతులు పండించిన వడ్లు,మక్కలు,కందులు,పెసల్లు,పత్తి మొ//గు వాటికి ప్రభుత్వాలు ధరలు నిర్ణయిస్తున్నాయి.
కూరగాయలు,ఆకుకూరలు మొ//గు వాటికి దళారులు,వ్యాపారులు మొ//గు వారు ధరలు నిర్ణయిస్తున్నారు.
78 సంవత్సరాల అతిపెద్ద ప్రజాస్వామ్య స్వతంత్ర్య భారతదేశంలో రైతులు తాము పండించిన పంటలకు తామే ధరల్ని నిర్ణయించుకునే పరిస్థితి లేదు.
12. ప్రభుత్వ అనుమతిలేకుండా మద్యం,మెడికల్,హాస్పిటల్,స్కూల్,కాలేజి మొ//వి ఏవి కూడా నిర్వహించలేము.
కానీ,
రైతులు పండించిన కూరగాయలు,ఆకుకూరలు మొ//గు వాటిని ఎవరైనా,ఎక్కడైనా అమ్మవచ్చునా?
రైతులు పండించిన పంటల్ని రైతులు మాత్రమే నేరుగా ప్రజలకు అమ్మాలి అనేవిధంగా చట్టాలు లేవు.
రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు.
టైమింగ్ లేదు.
గ్రామ,వార్డు,డివిజన్ స్థాయిలో రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు.
రైతులు పండించిన పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునే పరిస్థితి లేదు.
ఒక ప్రాంతంలోని రైతులు తాము పండించిన కూరగాయలు,ఆకుకూరలు మొ//వి దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకుందామనుకుంటే,
రైతులకు పోటీగా మరొక ప్రాంతం నుండి పెద్ద ఎత్తున కూరగాయలు,ఆకుకూరలు మొ//వి దిగుబడి చేసి లోకల్ రైతుల కూరగాయలు,ఆకుకూరలు మొ//వి అమ్ముడుపోకుండా చేసే అధికారం,హక్కు దళారులకు,వ్యాపారులకు ఎక్కడిది? అసలు వీళ్లకు (దళారులకు,వ్యాపారులకు) వ్యవసాయానికి ఏం సంబంధం?
*దళారీ వ్యవస్థ* అతిపెద్ద సమస్య.
మున్సిపల్ శాఖకు వ్యవసాయానికి ఏమి సంబంధం? మున్సిపల్,కార్పోరేషన్ వాళ్లు తమ ఇష్టానుసారం మార్కెట్లు నిర్మించి తమ ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి మార్కెట్లు కేటాయించడం వల్ల రైతులకు చాలా నష్టం.
కొత్త మున్సిపల్,పురపాలిక చట్టంలో మార్కెట్ల నిర్మాణం అనే అంశం ఉంటే గనక వెంటనే ఆ అంశాన్ని తొలగించి, మార్కెట్లన్నింటిని వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు అనుసంధానం చేసి వాటన్నింటిని రైతులకు కేటాయించాలి.
ఇంకా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి.
*కేవలం రైతు భరోసా, పి.ఎం.కిసాన్* ఇస్తే రైతులు అభివ్రుద్ధి చెందుతారా?
రైతుభరోసాతో కేవలం ఎకరానికి సంవత్సరానికి 12 వేలు వస్తాయి.
ఒక రైతు ఒక ఎకరంలో మిర్చి,తమాట లాంటివి పండిస్తే 5 నుండి 10 లక్షలు వస్తాయి. కానీ, మార్కెట్లు వ్యాపారుల చేతుల్లో ఉండటం వలన రైతులకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతే కాదు ఒక్కోసారి అమ్ముడుపోయే పరిస్థితి లేదు.
*దళారీ వ్యవస్థను నిర్మూలించనంతవరకు, మార్కెట్లను వ్యాపారులకు కేటాయించినన్ని రోజులు, మార్కెట్లను రైతులకు కేటాయించనన్ని రోజులు రైతులు అప్పుల్లోనే ఉంటారు. అభివ్రుద్ధి చెందరు*.
------------
Janga Chandra Reddy (రైతు)
Founder: www.newsads.org #@jai telangana....💕 #telanga news #rythu samacharam #telugu #telanga (News Ads)
(ప్రపంచ న్యూస్ పత్రికల,న్యూస్ ఛానెళ్ల,మ్యాగజైన్ ల కేంద్రం)
Mobile & WhatsApp Number : 8790020043
------------
*రైతు వ్రాసినటువంటి మేనిఫెస్టో* 26-01-2026 న విడుదల.
పుస్తకం పేరు : *మేనిఫెస్టో*
పేజీల సంఖ్య : *70+*
విడుదల తేది : *26-01-2026*
(*ఆన్ లైన్ & సోషల్ మీడియాలో పుస్తకం ఉచితం*)
ట్యాగ్ లైన్ : *రైతులు & ప్రజలు అభివ్రుద్ధి చెందాలి*
వ్రాసినవారు : *జంగ చంద్రారెడ్డి* (*రైతు*)
మొబైల్ & వాట్సాప్ నంబర్ : *8790020043*
------------
*లక్ష్యములు & ఉద్దేశ్యములు*
-----------
భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో 70% మంది చిన్న,సన్నకారు,సాధారణ రైతులు, 30% విద్యార్థులు,యువత MLA,MP లుగా గెలిచి అధికారంలోకి రావాలనే మంచి ఉద్దేశ్యంతో వ్రాయడం జరిగింది.
1. సమసమాజం ను స్థాపించడం
2. ప్రజలందరికి 100% ఉచిత విద్య అందించడం
3. ప్రజలందరికి 100% ఉచిత వైద్యం అందించడం
4. పేదరికం 100% నిర్మూలించదం
5. నిరుద్యోగం 100% నిర్మూలించడం
6. ప్రజల కష్టాలు,ఇబ్బందులు,సమస్యలు తొలగించడం
7. బినామీ,అక్రమ,ఆదాయానికి మించిన స్థిర,చరాస్తులు మొ//వి గుర్తించి పేద ప్రజలకు పంచడం
8. కులరాజకీయాలతో,కులసంఘాలతో,కులసంఘాల నాయకులతో ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం
9. వార్డుమెంబర్,సర్పంచ్,కౌన్సిలర్,మున్సిపల్ ఛైర్మన్,కార్పోరేటర్,మేయర్,ఎంపిటిసి,ఎంపిపి,జడ్పిటిసి,జడ్పి ఛైర్మన్ మొ//గు వారితో ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం
10. రాజకీయపార్టీలతో,రాజకీయనాయకులతో (90 నుండి 95% వరకు) ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం
11. అవినీతి,లంచగొండితనం,నల్లధనం 100% నిర్మూలన
12. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల (ఫోటోగ్రాఫర్,కెమెరామెన్,రిపోర్టర్ నుండి స్టాఫ్ రిపోర్టర్ ఎడిటర్ వరకు) వారికి *ధనవంతుల,రాజకీయపార్టీల,రాజకీయనాయకుల,కార్పోరేట్ల మొ//గు బాగా డబ్బున్న వారికి చెందిన పత్రికలు,మీడియాలో భవిష్యత్ లో పనిచెయ్యాల్సిన అవసరంలేకుండా చెయ్యడం*.
13. రైతుల్ని రాజుల్ని చెయ్యడం.
100% దళారీవ్యవస్థను నిర్మూలించి,
రైతులు పండించిన అన్నిరకాల పంటలను దళారుల మీద,వ్యాపారుల మీద అధారపడకుండా నేరుగా తమ పంటల్ని ప్రజలకు అమ్ముకోవడానికి అన్నిరకాల మార్కెట్లు నిర్మించి రైతులకే కేటాయించడం.
ఉదా ::
బియ్యం మార్కెట్లు,కూరగాయల మార్కెట్లు,పూల మార్కెట్లు,పండ్ల మార్కెట్లు,ఎండుమిర్చి-పండుమిర్చి మార్కెట్లు,మక్క మార్కెట్లు,పల్లి మార్కెట్లు,కంది మార్కెట్లు మొ//గు అన్నిరకాల మార్కెట్ల నిర్మాణం. గ్రామ,వార్డు,డివిజన్ స్థాయిలో మార్కెట్ల నిర్మాణం. లేదా పట్టణాల్లో,నగరాలో ప్రతీ 5,000 జనాభాకు ఒక మార్కెట్ నిర్మాణం. రైతులు తమ పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్ల నిర్మాణం.
-----
ఇంకా చాలా ఉంది. పూర్తి విషయాల్ని 26-01-2026 రోజున *మేనిఫెస్టో* లో చూడండి.
-----
రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే,
-----
జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు.
119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను *నేను* నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత)
*జై కిసాన్*
Janga Chandra Reddy (*రైతు*)
Founder: www.newsads.org #telugu #@jai telangana....💕 #rythu samacharam #telanga news #telanga (News Ads)
Mobile & WhatsApp Number :: 8790020043
------
చిన్న,సన్నకారు సాధారణ రైతులు MLA,MP లుగా గెలిచి అధికారంలో ఉంటే రైతులకు కలిగే లాభాలు ::
దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్యవచ్చును.
1. రైతులకు తగినన్ని *బియ్యం మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ సన్న & దొడ్డు బియ్యం నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.
2. రైతులకు తగినన్ని *కూరగాయల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ కూరగాయలు,ఆకుకూరలు మొ//వి నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.
3. రైతులకు తగినన్ని *పూల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పూలను (పువ్వులు) నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.
4. రైతులకు తగినన్ని *పండ్ల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పండ్లను,కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.
5. రైతులకు తగినన్ని *మక్క మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ మక్క కంకులను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.
6. రైతులకు తగినన్ని *పల్లి మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పల్లి కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.
7. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడీలకు మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీ పాయింట్స్,క్యాటెరింగ్ & ప్రజలందరికి నేరుగా రైతుల వద్ద నుండే సరఫరా అయ్యేటట్లు చర్యలు తీసుకోవచ్చు.
8. కేవలం రైతులు మాత్రమే తాము పండించిన పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునేవిధంగా, ఇతరులు ఎవ్వరూ అమ్మకుండా చట్టం చెయ్యవచ్చును.
9. రైతు కమిటీలు వేసి, మార్కెట్లు అన్నింటినీ రైతులకే అప్పజెప్పవచ్చును. ధరల నిర్ణయం,స్థిరీకరణ,నియంత్రణ మొ//వి పూర్తి అధికారాలు రైతు కమిటీలకే ఇవ్వవచ్చును.
పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు (గ్రామానికి ఒకటి, పట్టణాల్లో,నగరాల్లో వార్డుకు,డివిజన్ కు ఒకటి లేదా ప్రతీ 5,000 జనాభాకి ఒకటి) నిర్మించుకోవచ్చును. ఈ విధంగా చెయ్యడం వలన రైతులు తాము పండించిన అన్నిరకాల పంటలను దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును.
మార్కెట్లకు సమయం విధించవచ్చు.
ప్రతీ రోజు సాయంత్రం 6:00 నుండి రాత్రి 12:00 వరకు తెరిచి ఉంచొచ్చు.
రాత్రి 12:00 నుండి ఉదయం 6:00 వరకు రైతులు విశ్రాంతి (నిద్ర) తీసుకోవచ్చును.
ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు రైతులు తమ శేనుల్లో పనులు చేసుకోవచ్చును.
పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు నిర్మిస్తే *వరి* పండించడం తగ్గించి అన్నిరకాల పంటల్ని రైతులు పండించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రం లో సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తే తెలంగాణ ప్రజలందరికి సరిపోతుంది! అవసరానికి మించి అధికంగా పండిస్తే మంచి ధర లభించదు.
రైతులు ... *ప్రజల కోసం* వ్యవసాయం చేస్తారు.
అంతేగాని,
అడ్తి (కమీషన్ ఏజెంట్ల) వ్యాపారుల కోసం,
హోల్ సేల్ వ్యాపారుల కోసం,
రిటైల్ వ్యాపారుల కోసం,
వీధి వ్యాపారుల కోసం,
చిల్లర వర్తకుల కోసం,
గల్లీ వ్యాపారుల కోసం
మరియు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల కోసం వ్యవసాయం చెయ్యరు.
కానీ,
రైతులకు తగినన్ని మార్కెట్లు లేక, ప్రభుత్వం ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించడం వలన, రైతులు తాము కష్టపడి పండించిన పంటలను వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు.
------
ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా దళారీ వ్యవస్థను నిర్మూలన చెయ్యట్లేదు. ఇకమీదట చెయ్యరు కూడా!.
-----
రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే,
-----
జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు.
119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత)
*జై కిసాన్*
Janga Chandra Reddy (*రైతు*)
Founder: www.newsads.org #@jai telangana....💕 #telanga news #telanga folk #telanga #telugu (News Ads)
Mobile & WhatsApp Number :: 8790020043
పాలకుల (రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల) వల్లనే *రైతులు అభివ్రుద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉంటున్నారు*.
ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులకు (నాయకులకు) నివాసానికి క్వార్టర్లు (బిల్డింగ్లు), క్యాంప్ ఆఫీసులు, లగ్జరీకార్లు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, అప్పుడప్పుడు హెలీకాప్టర్లలో ప్రయాణం, పెన్షన్లు, ఎకరాలకొద్దీ భూములు, కోట్ల సంపాదన, పదవి,హోదా,ఆస్థి,అంతస్తులు,సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు.
ఓట్లు వేసినటువంటి ప్రజలకు (ఓటర్లకు) చాలామందికి స్వంత ఇండ్లు లేవు. అప్పులున్నాయి.అభివ్రుద్ధి చెందడంలేదు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం.
జనాభాలో 70% ఉన్నటువంటి రైతులు,రైతు కుటుంబాలు,రైతు కూలీలు అభివ్రుద్ధి చెందడంలేదు. అప్పుల్లోనే ఉంటున్నారు. రాజకీయ నాయకులు మాత్రం అభివ్రుద్ధి చెందుతున్నారు.
*రైతులు అభివ్రుద్ధి చెందకపోవడానికి కొన్ని కారణాలు* ::
1. రైతులు తాము పండించిన అన్నిరకాల పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి రైతులకు తగినన్ని మార్కెట్లు లేకపోవడం. ఉన్నటువంటి కొద్దిపాటిమార్కెట్లు వ్యాపారులకు కేటాయించడం వలన.
2. రైతుల కష్టం మొత్తం దళారుల, వ్యాపారుల పాలు అవుతున్నది. కష్టం రైతులది. లాభాలు మాత్రం దళారులకు,వ్యాపారులకు.
3. రైతులు తాము పండించిన పంటల ధరల్ని తామే నిర్ణయించుకునే పరిస్థితి లేదు. కొన్ని పంటలకు ప్రభుత్వాలు, మరికొన్ని పంటలకు అడ్తిలో వ్యాపారులు నిర్ణయిస్తున్నారు.
పై కారణాల వలన
1. ఒక ఎకరంలో *మిర్చి* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది.
2. ఒక ఎకరంలో *తమాట* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది.
3. ఒక ఎకరంలో *సోరకాయ* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 2-3 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది.
4. ఒకప్పుడు *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి రూ// 10,000 ఉన్నప్పుడు, వడ్ల ధర క్వింటాలుకు సుమారు రూ// 1,000 ఉండేది! ప్రస్తుతం *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి లక్షల్లో (2-4 లక్షలు) ఉంది. క్వింటాలు వడ్ల ధర మాత్రం రూ// 3,000 దాటలేదు.
5. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడి సెంటర్స్ మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీపాయింట్స్,క్యాటెరింగ్ మొ//వాటన్నింటికి నేరుగా రైతుల వద్ద నుండే బియ్యం,కూరగాయలు,ఆకుకూరలు,పప్పుదినుసులు మొ//వి సరఫరా అయినప్పుడే రైతులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారుల నుండి సరఫరా అయినన్ని రోజులు రైతులు అభివ్రుద్ధి చెందరు. రైతులకు మంచి లాభాలు రావు.
6. రైతుభరోసా (గతంలో రైతు బంధు) ఎకరానికి సంవత్సరానికి మొదట 8 వేలు ఇచ్చారు. ప్రస్తుతం 12,000 వేలు ఇస్తున్నారు.
ఈ పథకంతో పాటు రైతుభీమా మరియు రాయితీలు లాంటివి రైతులకు ఇస్తున్నప్పటికి రైతులు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందదం లేదు.
దళారీ వ్యవస్థ నిర్మూలన (నాశనం) అయినప్పుడే రైతులు అభివ్రుద్ధి చెందుతారు. రైతులు *రాజు* అవుతారు.
ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. మార్కెట్లు అనేవి రైతుల కోసం నిర్మించాలి. కానీ, మన పాలకులు (నాయకులు) మాత్రం వ్యాపారులకు కేటాయిస్తారు.
-----
*రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే*,
-----
జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు.
ఓట్లు అయితే ఎలాగూ వేస్తాము. ఆ వేసే ఓటు మన రైతులకు వేద్దాం.
119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను.
70% మంది రైతులు,రైతుకుటుంబాలు,రైతు కూలీల నుండి,
30% మంది విద్యార్థులు, యువత నుండి అభ్యర్థుల్ని ఎంపిక చేసి నిలబెడతాను.
గమనిక : రైతులు అంటే చిన్న,సన్నకారు రైతులు. (అడ్డగోలుగా భూములు ఉన్న రైతులు కాదు)
*జై కిసాన్*
Janga Chandra Reddy (*రైతు*)
Founder: www.newsads.org #agriculture #vyavasayam #rythu samacharam #@jai telangana....💕 #telanga news (News Ads)
Mobile & WhatsApp Number :: 8790020043
ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 #Happy New Year 2026 #Happy New Year 2026❤️ #Happy New year 2026 chukkala muggu #happy new year 2026 welcome #Happy new year 2026💐












