ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, సింగిల్ విండో అనుమతుల వల్ల ఈ భారీ ప్రాజెక్టు కార్య రూపం దాలుస్తోంది.3 వేల మందికి ఉపాధి అవకాశాలు ‘క్యారియర్’ సంస్థ పరిశ్రమ స్థాపన ద్వారా రాష్ట్రంలోని యువతకు భారీగా ఉపాధి లభించనుంది. #CarrierComesToAP#CarrierComesToAP
రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిష్టాత్మక ‘క్యారియర్’ సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం శుభపరిణామం. #CarrierComesToAP#CarrierComesToAP
‘క్యారియర్’ సంస్థ ద్వారా దాదాపు రూ.1,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ యూనిట్ను నెలకొల్పుతున్నారు. దీని కోసం ప్రభుత్వం శ్రీసిటీ పారిశ్రామిక వాడలో 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. #CarrierComesToAP#CarrierComesToAP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా, అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘క్యారియర్’ తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. #CarrierComesToAP#CarrierComesToAP
శ్రీసిటీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గార్ల ప్రోత్సాహంతో నూతన ప్లాంటు ఏర్పాటు కాబోతోంది #CarrierComesToAP#CarrierComesToAP
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వ్యాపారం, వేగవంతమైన అమలుకు అనుగుణంగా శ్రీసిటీ ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్, ఆటోమొబైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. #CarrierComesToAP#CarrierComesToAP
39 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే క్యారియర్ కేంద్రంలో సుస్థిర, ఇంధన సామర్థ్యం కలిగిన కూలింగ్ పరిష్కారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. #CarrierComesToAP#CarrierComesToAP
రూ.వెయ్యి కోట్లతో ఏర్పాటుచేసే ఈ కేంద్రం ద్వారా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరో 2,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. #CarrierComesToAP#CarrierComesToAP
హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ (హెచ్పీఏసీ) రంగంలో అగ్రగామిగా ఉన్న క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుకు లీజ్ డీడ్పై సంతకం చేసింది. #CarrierComesToAP#CarrierComesToAP