కలెక్టర్లు ఫీల్డ్కు వెళ్లి పరిస్థితులను సమీక్షించండి.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి.
#CollectorsConference
#AnnadathaSukhibhava
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
2023 ఏప్రిల్ 29న పరకామణి నుంచి విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ రవికుమార్ విషయంలో కేసు రాజీ చేయించి దొంగను విడిచి పెట్టారు. 2025 జనవరి 11న పరకామణి నుంచి బంగారు బిస్కెట్ చోరీ చేస్తూ దొరికిపోయిన పెంచలయ్యను 2023లో భూమన కరుణాకర్ రెడ్డే విధుల్లో చేర్పించాడు. అంతా ఒక పథకం ప్రకారమే చేసారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టే. అలాంటిది జగన్ అమ్మించిన చీప్ లిక్కర్ తాగి ఏపీలో 30,000 మందికి పైగా మరణించారు. ఇంకా లక్షల మంది ఆరోగ్యం దెబ్బతిని పనిచేసుకోలేని స్థితిలో ఉన్నారు. జగన్ కు మాత్రం ఈ మద్యం స్కామ్ కారణంగా రూ.3,500 కోట్లు వచ్చి పడ్డాయి.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించాలి, ప్రజలకు సేవ చేయడాన్ని ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవాలి – మంత్రి పయ్యావుల కేశవ్.
#ChandrababuNaidu
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి మహాపాపం చేశాడు జగన్. అతను క్షమాపణ చెప్పడు. అతన్ని మళ్ళీ ఎన్నుకోకపోవడమే తగిన శిక్ష
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
• రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలి.. 59వ సి ఆర్ డి ఏ అథారిటీ భేటీలో సీఎం చంద్రబాబు
• మెటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్
• గృహ వినియోగదారులకు ఎల్పీజీ కొరత లేదు.. ఉన్నతాధికారులతో సమీక్షలో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
• జగన్ రెడ్డి తన పాలనలో సాక్షికి, భారతి సిమెంట్స్ కు అప్పనంగా దోచిపెట్టాడు.. గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి
• మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగి 59 మంది తెలుగు పౌరులను సౌదీ నుంచి క్షేమంగా రాష్ట్రానికి చేర్చిన ఏపీ ఎన్నార్టీ,ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/zaglD
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
వైసీపీ హయాంలో హానికారక విషపదార్థాలు ఉన్న నాసిరకం లిక్కర్ ను దౌర్జన్యంగా అమ్మించి తాగించాడు జగన్. అది తాగి 30,000 మంది చనిపోయారు. మరెన్నో వేలమంది ఆరోగ్యం పాడై జీవచ్ఛవాలయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దర్యాప్తు చేయిస్తే అది రూ.3,500 కోట్ల స్కామ్ అని తేలింది. ఇప్పటికే రూ.441.63 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు వెళ్లే ప్రధాన రహదారి విస్తరించాలని సంవత్సరాలుగా ఈ ప్రాంతీయులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త రోడ్డు వేయడంతో పాటు విస్తరణ పూర్తయింది. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు రయ్ రయ్ మంటూ ప్రయాణం సాగుతోంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
దొంగ ఎప్పుడైనా తాను దొంగనని ఒప్పుకుంటాడా?
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన కల్తీగాళ్లు కూడా అంతే. ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
ఈడీ దర్యాప్తు చేసినంత వరకు జనంతో చీప్ లిక్కర్ తాగించి, వారి ప్రాణాలతో ఆటలాడుకుని జగన్ మద్యం మాఫియా ముఠా వసూలు చేసిన ముడుపుల మొత్తం రూ.3500 కోట్లు. తన చేతికి మట్టి అవకుండా రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిల ద్వారా జగన్ మొత్తం కథ నడిపించాడు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం





