ఏపీ, తెలంగాణ న్యూస్
2K Posts • 1M views
💥THINK POSITIVE FOR BETTER SOCIETY: 💥ఏపీ ప్రజా సొమ్ముతో 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించడం సరైన పద్ధతి కాదు.! 💥ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కుల నాయకుడిది లేదా ఆ పార్టీ నాయకుడిది విగ్రహాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లే.! 💥ప్రభుత్వం నడిపేందుకు టాక్స్ కట్టే ప్రజలు తప్పు చేస్తే వారికి ఫైనల్ రూపంలో శిక్ష వేస్తున్నారు జైలు రూపంలో శిక్ష వేస్తున్నారు. మరి ప్రభుత్వం చేసే తప్పులకు ప్రజలు ఏమి చేయలేరా? ఓటు హక్కు వచ్చేవరకు వెయిట్ చేయాలా? 💥పార్టీ నాయకులవి అలాగే కుల నాయకులు విగ్రహాలు పెట్టుకోవాలి అనుకుంటే ప్రజలకు ఇబ్బంది లేని ప్లేస్ లో పర్మిషన్ ఇవ్వడం వరకే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి.!ఇలాంటి విగ్రహాలు ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఐనా పెట్టుకోవచ్చు. అది ఆ పార్టీ కార్యకర్తలు ఆ కుల పెద్దలు చందాలు వేసుకుని పెట్టుకోవాలి.! ఇలాంటి విషయాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి.!ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులు డబ్బు కొరత వల్ల ఆగిపోతున్నాయి.!కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే మాట నిలబెట్టుకోవాలి. కచ్చితంగా ఈ విగ్రహం విషయంలో చెడ్డ ప్రభుత్వం అవుతుంది.!! #APCMNaraChandraBabuNaidu❤️🙏🏻 #NCBN❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం
17 likes
8 shares
💥నా లీడర్ - నా హీరో ఇద్దరు ఒక్కరే అవ్వడం నా అదృష్టం.. నేను నమ్మిన జనసేన పార్టీ అధినేత & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు.!❤️🙏🏻 💥దేవుడు గుడిలో ఉంటాడు, మా జనసేనుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా గుండెల్లో ఉంటాడు.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదవులు ఆకార్షించలేదు బాధ్యత ఆయనను ముందుకు నడిపింది. నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారి జీవిత సూత్రాలు.!❤️🙏🏻 💥ఇక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు.!❤️🙏🏻 💥చెప్పాడు అంటే చేస్తాడు. నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దోచుకోలేదు, దాచుకోలేదు.! శ్రీ పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు ఇచ్చాడు.శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాయం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే సాయం చేస్తాడు.!❤️🙏🏻 💥ఒక పక్కన పార్టీ పదవులు కన్నా ప్రజలే ముఖ్యం అని నమ్మిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే మరోపక్కన ఏ పదవులు ఆశించకుండా పనిచేసే జనసైనికులు... అదే సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఎదురు చెప్పని జనసైనికులు - మేము.!❤️🙏🏻 💥సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు.. అది ఎక్కడ కూర్చుంటే..అదే సింహాసనం.! అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం.!❤️🙏🏻 💥సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగిన సింహం విలువ తగ్గిపోదు. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెనక, నా వెనక ఎంతమంది ఏమి చెప్పుకున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి విలువ మరియు నా విలువ ఎప్పుడు తగ్గిపోదు.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకలానే ఉన్నాము, ఉంటాము.! ఎప్పుడు గర్వంతో బ్రతకడం గొప్పకాదు - ధర్మంతో బ్రతకాలి.... ఓడినా, గెలిచినా ధర్మం వైపే నిలబడాలి..అదే మా బలం.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తాం..,ఇలాగే ఉంటాం.! జనంలో ఉంటాం.., జనంతో ఉంటాం.!❤️🙏🏻 💥నా తుది శ్వాస వరకు జనసేన పార్టీతోనే ఉంటాను - పవన్ కళ్యాణ్ గారి కోసమే పయనిస్తాను.! నా గుండె కోసిన అదే మాట - నా గొంతు కోసిన ఒకే మాట... జై జనసేన.. జై పవన్ కళ్యాణ్.!!❤️🙏🏻✊🏻 🙏🏻❤️THANK U 2025 - WELCOME 2026❤️🙏🏻 #AndhraPradesh❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
10 likes
4 shares
💥భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ గారి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.! 💥భీమవరం డిఎస్పీ శ్రీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో చర్చించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.! 💥పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డి.ఎస్.పి. శ్రీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డి.ఎస్.పి. పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకొంటున్నారనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం అనగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఫోన్ లో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డి.ఎస్.పి. వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డి.ఎస్.పి. స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు. భీమవరం డి.ఎస్.పి.పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికీ, రాష్ట్ర డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.! 💥ఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ - 1974 ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చట్టం చెబుతోంది. రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదుల్లో తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారి మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఆరా తీశారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేశారు.!! #DSPJayaSurya😡😡 #BhimavaramDSPJayaSurya😡😡 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #❤I love my India❤ #నేటి ఈ సమాజం #ఏపీ, తెలంగాణ న్యూస్ #జనసేన పార్టీ
302 likes
11 comments 56 shares