MANA VOICE
4K views • 12 days ago
“బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం” చిత్రం 2010, అక్టోబరు 29న విడుదలైంది. యుతోపియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్, లక్కీ మీడియా పతాకంపై రూపేష్ డి గోహిల్, బెక్కెం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యంలో గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, శివాజీ, కల్యాణి, ఆర్తి అగర్వాల్, సోనియా దీప్తి తదితరులు నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. ఈ చిత్రంలోని రాజేంద్రప్రసాద్ చెప్పిన ఓ సన్నివేశం మీకోసం ఈవారం.
........
#FridayPoster #Bestdialogue #manavoice #ShiVajiHits #Lifedialogues #dialogue #dialogue status #balayya dialogue
18 shares