MANA VOICE
581 views • 12 days ago
🇮🇳భారత పౌర పురస్కారాలు✅
........
కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, క్రీడలతో పాటు పలు రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులకు కేంద్రం ఈ పౌర పురస్కారాలను అందజేస్తుంది. ఇవి నాలుగు రకాలు.
☛ 1954 నుంచి ఈ పౌర పురస్కారాలను ప్రారంభించారు.
• అత్యున్నత పౌర పురస్కారం: భారత రత్న
✓ ఇప్పటివరకు 53 మందికి ఇచ్చారు. అసాధారణ సేవలకు, విశిష్ట కృషికి ఇస్తారు.
• రెండో పురస్కారం: పద్మ విభూషణ్
✓ ఇప్పటివరకు 348 మందికి ఇచ్చారు. అసాధారణమైన, విశిష్ట సేవలకు ఇస్తారు.
• మూడో పురస్కారం: పద్మ భూషణ్
✓ ఇప్పటివరకు 1354 మందికి ఇచ్చారు. ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు ఇస్తారు.
• నాలుగో పురస్కారం : పద్మశ్రీ
✓ ఇప్పటివరకు 3757 మందికి ఇచ్చారు. విశిష్ట సేవలకు ఇస్తారు.
.......
#awards #civilianawards #manavoice #bharatRatna #DoYouKnow #awards #awards #National Awards#
16 shares