క్రైమ్

6 Posts • 20K views
P.Venkateswara Rao
516 views 9 hours ago
#క్రైమ్ వార్తలు నిర్మా డిటర్జెంట్‌తో 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు.. రూ.9.21 కోట్ల సంపాదన మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో కల్తీ పాల రాకెట్‌ను పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బయటపెట్టాయి. గత ఆరు నెలల్లో 2,30,470 కిలోల నాసిరకం పాలపొడితో 23,04,070 లీటర్ల సింథటిక్ పాలు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీని విలువ రూ.9.21 కోట్లుగా అంచనా. ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల సింథటిక్ పాలు కలిపి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. డిటర్జెంట్ పౌడర్, పామాయిల్, నాసిరకం రసాయనాలతో కల్తీ పాలు తయారు ఈ కేసులో ఏడుగురిపై కేసులు నమోదు కాగా, వారు ఇంకా పరారీలో ఉన్నారు.☝️
15 likes
11 shares