Rochish Sharma Nandamuru
679 views
3 months ago
ఆంధ్రప్రదేశ్‌లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్‌‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్ 2026-27‌లో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారిడార్ ఏర్పాటుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🧡నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అనే నేను🪷