ప్రజల వద్దకే ప్రభుత్వం..!
ఒకరోజు ముందే పేదలకు పింఛన్లు..!
ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి ఆదేశాల మేరకు #గిద్దలూరు నియోజకవర్గంలో #కొమరోలు మండలం, #దద్దవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఒకరోజు ముందుగానే #NTR భరోసా పింఛన్లు అందజేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు.
#ntrbharosapension #ntrbharosa #IdhiManchiPrabhutvam #telugudesamparty #MuthumulaAshokReddy
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు