#ప్రజాదర్బార్_నిర్వహించిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు పట్టణంలోని స్థానిక Telugu Desam Party (TDP) కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారి ఆదేశానుసారం Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ , పట్టణ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, అందులో కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా, మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దూర ప్రాంతాల వారిని ఉద్దేశించి వారి వద్దకే అధికారులు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నారని #ప్రజలవద్దకేపాలన అనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో #GrievanceRedressal కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
#IdhiManchiPrabhutvam #NarendraModi
#NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #MuthumulaAshokReddy
#NDAGovernment #NDAkutami #giddalur
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#managiddalurmanamuthumula #గిద్దలూరు
#మనగిద్దలూరుమనముత్తుముల
#ThankyouMlaMuthumulaAshokReddySir
#🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్