తెలుగుయువత
513 views
శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి బదులు కెమికల్స్‌ కలిపిన జగన్ మహా పాపం శ్రీశైలంలోనూ వైసీపీ పాలనలోనే జరిగింది. మూడు లక్షలకు పైగా కేజీల కెమికల్స్ నెయ్యి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదమైన లడ్డూల్లో కలిపేశారు జగన్ గ్యాంగ్. #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊ #✋బీజేపీ🌷 #🟢వై.యస్.జగన్