ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారితో కలిసి ఢిల్లీ లో పార్లమెంట్ ను సందర్శించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు,సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ గారు , కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, #గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, చీరాల శాసనసభ్యులు శ్రీ ఎం ఎం కొండయ్య గారు, కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, శ్రీ బెజవాడ సురేష్ రెడ్డి గారు.
#TDP
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు