#కార్యకర్తను_పరామర్శించిన_ముత్తుముల_క్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు మండలం #ముండ్లపాడు గ్రామంలో ఉంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన #షేక్_ఖాదర్_భాష గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు Krishna Kishore Muthumula గారు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, కార్యకర్త ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం అని, వారి సంక్షేమం పట్ల పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు...
ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలెడుకు బాలయ్య, సర్పంచ్ కడియం శేషగిరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వీర నారాయణ, అలాగే శ్రీపతి అల్లూరయ్య, వినుకొండ చిన్న, మహేష్, శీలం క్రిష్ణ,స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పరామర్శ లో పాల్గొన్నారు.
#GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ManaGiddaluruManaMuthumula
#📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు