Rochish Sharma Nandamuru
601 views
3 days ago
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల మిషన్ (PM-ABHIM) కింద ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు ₹1118.80 కోట్ల భారీ పెట్టుబడి. ప్రతి ప్రాణానికి భరోసా... ప్రతి కుటుంబానికి రక్షణ కల్పిస్తూ రాష్ట్రంలో వైద్య సదుపాయాల స్వరూపం మార్చింది. 696 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (AAMs) 45 ఆరోగ్య మరియు వెల్‌నెస్ కేంద్రాలు (HWCs) 26 సమగ్ర ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలు (IPHLs) 24 క్రిటికల్ కేర్ బ్లాక్స్ (CCBs) @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #✋బీజేపీ🌷 #🧡 నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను🪷