Rochish Sharma Nandamuru
4.8K views
5 days ago
భారత జాతీయోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలపై పోరాడిన సంస్కర్త పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 1952, డిసెంబర్ 15న ప్రాణత్యాగం చేసారు. ఆ మహనీయుని ఆత్మార్పణ దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దారితీసింది. @Telugu Desam Party (TDP) @Nara Chandrababu Naidu @Nara Lokesh #తెలుగు వీర లేవరా..💪 #🙏పొట్టి శ్రీరాములు వర్ధంతి💐 #💐అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి💐 #💐పొట్టి శ్రీరాములు వర్ధంతి💐 #తెలుగు జాతి మనది