DUDEKULA DASTAGIRI
643 views
#తిరుమలనాథ_స్వామి_బ్రహ్మోత్సవంలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్ #మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మందలపాయ తిరుమలనాథ స్వామి వారి బ్రహ్మోత్సవంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించిన బండలాగుడు పందెం కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రామోత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని, ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ఐక్యతను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. భక్తులతో కలిసి ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు,సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి, బిజ్జల తిరుమల రెడ్డి,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి,చింతమరెడ్డి నారాయణ రెడ్డి, చెన్నబోయిన రామక్రిష్ణ, దూదేకుల మౌలాలి, కల్లూరి తిరుమల రెడ్డి, చిన్నపురెడ్డి తిరుమల రెడ్డి, జ్యోతి రెడ్డి, Dr " విరాట్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, రామస్వామి,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు భక్తులు పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు