#దూదేకుల_మౌలాభీ_కి_నివాళులు_అర్పించిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని #నల్లబండబజార్ #ముత్తుముల అభిమాని దూదేకుల దస్తగిరి గారి అమ్మమ్మ దూదేకుల మౌలాభీ (85) గారు మరణించిన విషయం తెలుసుకున్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
వీరితో పాటుగా పట్టణ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు...
#📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు