#🇮🇳దేశం #✋బీజేపీ🌷 #I ♥ Andhra #🌊మన కోస్తాంధ్ర #🌍నా తెలంగాణ ప్రసాదాల పవిత్రతను కాపాడే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది. సుమారు ₹25 కోట్లతో తిరుమలలో అత్యాధునిక 'స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ'ని ఏర్పాటు చేయడంతో పాటు, నాణ్యత పరీక్షల్లో పారదర్శకత కోసం 'బ్లాక్ చైన్' టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.