DUDEKULA DASTAGIRI
711 views
3 days ago
#ఆకస్మిక_తనిఖీ_చేసినా_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా :#గిద్దలూరు పట్టణంలోని యాదవ బజారులో గల జడ్.పి. హై స్కూల్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు. పాఠశాలలో విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు వంటి అంశాలను పరిశీలించి, ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకొని, మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు. అలాగే పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి భోజనం రుచి, రోజూ వారి మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతీ తరగతి గదిలోకి వెళ్లి పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి అసౌకర్యాన్ని అడుగగా విద్యార్థులు తరగతి గదిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్ లు లేక ఇబ్బంది గా ఉంది అని ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే తక్షిణమే 10 ఫ్యాన్ లు స్వయంగా అమలు చేసినారు బిల్డింగ్ పనులు పూర్తి కాని వాటికి వివరాలు తెలుసుకొని వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు... #IdhiManchiPrabhutvam #GiddalurMLA #GiddalurTelugudesamparty #గిద్దలూరు #MuthumulaAshokReddy #giddalur #మనగిద్దలూరుమనముత్తుముల #managiddalurmanamuthumula #ThankyouMlaMuthumulaAshokReddySir #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్