DUDEKULA DASTAGIRI
584 views
#ప్రభుత్వ_కనీస_మద్దతు_ధరపై_శనగలు_కొనుగోలు_కేంద్రం_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మార్కెట్ యార్డ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో, ఎపి మార్క్ ఫెడ్ మరియు నా ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై శనగలు కొనుగోలు కేంద్రాన్ని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల శ్రమకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా శనగలు ఒక క్వింటా - 5875 రూపాయలు గా నిర్ణయించి ఒకరోజుకి 40 క్వింటాలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ధాన్యం సేకరణ చేసిన 15 రోజుల కే ప్రభుత్వం మద్దతు ధరను వారి ఖాతాలో జేమచేయడం జరుగుతుంది అని ప్రాంతీయ రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో APO మహాలక్ష్మి,మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి, దుత్తా బాల ఈశ్వరయ్య , ముచుగుంట్ల రామ సుబ్బయ్య , మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, రాచర్ల మాజీ ZPTC కుప్పా రంగసాయి, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు మరియు గిద్దలూరు , కొమరోలు, రాచర్ల మండల రైతులు,నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు తదితరులు ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. #IdhiManchiPrabhutvam #NDAGovernment #NDAkutami #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్