#సి_సి_రోడ్లకు_శంకుస్థాపన_చేసిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా :#గిద్దలూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ₹1 కోటి 1 లక్ష వ్యయంతో నూతన సి.సి రోడ్ల నిర్మాణానికి Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పట్టణ లోని రాచర్ల రోడ్ లోని టీచర్స్ కాలనీ, నల్లబండ బజార్, అర్బన్ కాలనీ, శ్రీరామ్ నగర్ వార్డులలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు నూతన C .C రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో మరియు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిద్దలూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
సంవత్సరాల నుంచి సరి అయిన రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాము అని, మీరు ఇచ్చిన మాట ప్రకారం కొత్త రోడ్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారికి శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు...
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్, పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ లు వార్డు నాయకులు, ఇంచార్జ్ లు, మహిళలు,అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#IdhiManchiPrabhutvam #GiddalurMLA
#NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #GiddalurTelugudesamparty #గిద్దలూరు #NDAGovernment #MuthumulaAshokReddy #giddalur #managiddalurmanamuthumula #మనగిద్దలూరుమనముత్తుముల #ThankyouMlaMuthumulaAshokReddySir
#📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్