DUDEKULA DASTAGIRI
595 views
#శ్రీ_జమాలయ్య_స్వామి_ఉరుసు_మహోత్సవంలో_ముత్తుములక్రిష్ణకిశోర్ #మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #నాగిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ జమాలయ్య స్వామి వారి ఉరుసు మహోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, పెద్ద సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు ఉరుసు మహోత్సవం గ్రామంలో సామరస్యానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందన్నారు. అనంతరం గ్రామంలోని ప్రతీ కుటుంబంనీ ఆత్మీయంగా పలకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా గ్రామస్థులు క్రిష్ణ కిశోర్ గారిని శాలువా, పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, పందనబోయిన భూపాల్ యాదవ్, పోలయ్య,మహేష్, బాలరాజు, ఆవులయ్య, శేఖర్, నారాయణ, అంజి, బాలకృష్ణ, రాజగోపాల్ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు మరియు గ్రామస్థులు ఉరుసు మహోత్సవం లో పాల్గొన్నారు. #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్