రేపు ఇంటర్ ఫలితాలు: మంత్రి లోకేశ్
AP: రేపు (ఏప్రిల్ 15) ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. #🏛️రాజకీయాలు#📰ఆంధ్రా వాయిస్#🎯AP రాజకీయాలు#📰ప్లాష్ అప్డేట్స్#✊నారా లోకేష్