Telugu Desam Party (TDP)
748 views
1 days ago
దేశంలో కరెంటు చార్జీలు తగ్గించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. యూనిట్‌కు 13 పైసలు తగ్గించాం. విద్యుత్ ఉత్పత్తి ఖర్చును మరింత తగ్గించి, ఆ ఫలితాలను ప్రజలకు అందించాలని చంద్రబాబు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగా మా ప్రభుత్వం పని చేస్తోంది. #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu #Naralokesh  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్