ఇది గతంలో లాగా ఉత్తుత్తి బటన్ కాదు, విడుదల చేసిన కొద్ది సేపటికే 99.08% రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.
అన్నదాతలకు అండగా నిలిచేలా పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతుల ఖాతాలకు నిధులు వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.3,125 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో ప్రతి రైతు ఖాతాలోనూ తొలి విడతగా రూ.7 వేల రూపాయలను పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ కింద జమ చేశాం.
#AnnadathaSukhibhava
#అన్నదాతసుఖీభవ
#PMKisan
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్