#🆕Current అప్డేట్స్📢 తెలంగాణ అప్పులపై చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఈరోజు 11 గంటలకు తెలంగాణ భవన్ వద్దకు వస్తానని చెప్పిన జూపల్లి కృష్ణారావు
చర్చకు సిద్దం అని కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్న కేటీఆర్, హరీశ్ రావు
బీఆర్ఎస్ పాలనలో అప్పులు అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం, రెండున్నర ఏండ్లలలో కాంగ్రెస్ చేసిన అప్పుల కుప్పపై చర్చ చేసేందుకు సిద్ధమైన కేటీఆర్, హరీశ్ రావు
లెక్కలతో తెలంగాణ భవన్కు వస్తా అని జూపల్లి చెప్పిన నేపథ్యంలో ఈ అంశంపై ఆసక్తి
తెలంగాణ భవన్కు భారీ ఎత్తున చేరుకోనున్న నాయకులు
మంత్రి జూపల్లి తెలంగాణ భవన్ కి రావాలని.. వస్తే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, రిజర్వు బ్యాంకు లెక్కలతో కాంగ్రెస్ అప్పుల బాగోతాన్ని ఎండగడతామంటున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు
జూపల్లి కృష్ణారావు చర్చకు వస్తాడా, తప్పించుకుంటాడా అనేది కాసేపట్లో తేలనుంది