kumarsingh
710 views
1 months ago
మహబూబాబాద్ జిల్లా... నర్సింహులపేట మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ చేరడంతో ఇంధనం కోసం వాహనాలు భారీగా చేరాయి.... పెట్రోల్ కొట్టించుకునేందుకు డ్రైవర్లు క్యూలలో నిలబడగా, డీజిల్ క్యాన్లతో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వరుసలో కనిపించారు....బంక్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది.... #🆕Current అప్‌డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ #save Petrol 🙏🏍️