ఈ సారి గవర్నమెంట్ మీద జరుగుతున్న అతి పెద్ద కుట్ర ఏంటో తెలుసా ?
గ్రామ సచివాలయం నుంచి సెక్రటేరియట్ వరకూ వీలైనంత వరకూ ఉద్యోగులు సహకరించకుండా , ప్రజలకు సరైన రీతిలో వేగం గా పనులు చేయకుండా ఉండటం.
దానికి సహకరిస్తున్నది ఎవరో తెలుసా?
ఆ ఉద్యోగుల నాయకులు గా చెలామణి అవుతున్న అధికారులకి మంచి మంచి పోస్టింగ్ లు ఇస్తూ, వాళ్ళ ని కాపాడటమే పనిగా పెట్టుకున్న కొందరు నాయకులు...
మొదటి నుంచి టీడీపీ లో ఉండే కొందరు నాయకులే వైకాపా భక్త అధికారులు ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారో...
అసలు ఇది ఏమి రాజకీయమో ఆ పరమేశ్వరుని కే ఎరుక.
24 గంటలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ పడుతున్న శ్రమను బూడిద పాలు చేసే పన్నాగం ఇది.
కాలం అందరి చర్యల్ని, పనితీరు ని బయట పెడుతుంది.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోసం ఎందరో రక్త మాంసాలు ధారపోస్తే కొందరు అధికార మత్తులో దుర్వినియోగం చేయడం అటు కార్యకర్తలకు, ఇటు ప్రజలకు ద్రోహం చేయడమే.
Nara Chandrababu Naidu
Nara Lokesh
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్