Eenadu
573 views
1 days ago
తెలంగాణంలో పవన్ కళ్యాణ్ గారి పై వచ్చిన వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబుగారు చూపించిన ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజకీయాలకు ఆదర్శం.తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్దిలో పోటీ పడాలి కానీ, విద్వేషాలు పెంచడంలో కాదు, అనవసరమైన రాజకీయ ఘర్షణలు, వివాదాల వల్ల ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కున్న పరిస్థితి పై చంద్రబాబు గారి మాటలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తుచేస్తున్నాయి. నిజమైన నాయకత్వం అంటే ప్రజల బాగు కోసం పోటీ పడటమే! #🟡తెలుగుదేశం పార్టీ