BRS Party
561 views
1 days ago
పోలవరం- కావేరి అనుసంధానం వల్ల గోదావరిలో తెలంగాణకు 213 టీఎంసీల నష్టం జరగబోతున్నది. ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు చర్యల వల్ల.. తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు, పాలమూరు ప్రాజెక్టుకు లింకు పెట్టి తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్-బీజేపీ తీరుపై నేడు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. Watch here: https://www.youtube.com/live/M_jf3Gyu2Vg?si=2bfk-831CFexUj5L #👨‍💼కె. టీ. రామారావు #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు