నీటి భద్రత - యాక్షన్ ప్లాన్ పై మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల
*మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు మండల అధికారులతో గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు*
*ఈ సందర్భంగా మండల లోని గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తెలిపారు ఎండలు ఎక్కువగా ఉన్నాయని , సాగు నీరు మరియు త్రాగునీరు సమస్యలు ముందుగా గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలి అని ఆరు మండలాల్లో వేసవి ఎండలు వేడి దృష్టా చలివేంద్రాలు మరియు NRGS పనులు జరిగే ప్రాంతాలలో వేసవి ఎద్దడి దృష్టా తీసుకోవలసిన చర్యలు గురించి గౌ " ఎమ్మెల్యే గారు అధికారులకు సూచించారు*
*ఈ సమావేశంలో MPDO లు , Apo లు , జల వనరుల శాఖ మరియు తదితర మండల అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు*
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్