నవ్యాంధ్ర రాజధాని అమరావతి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన కేంద్రం!కేంద్ర క్యాబినెట్ సమావేశంలో అమరావతి అభివృద్ధికి ఊతమిస్తూ అత్యంత కీలకమైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం హర్షణీయం.- ₹1,299 కోట్లతో అత్యాధునిక సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్!- ₹1,235 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భారీ నివాస సముదాయం (1,504 క్వార్టర్స్)!అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అండగా నిలిచిన గౌరవ ప్రధాని శ్రీ @- గారికి, ఏపీ భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఈ ప్రాజెక్టులను సాధించిన విజనరీ సీఎం @ncbn.official గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.డబుల్ ఇంజిన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది!
#🟡తెలుగుదేశం పార్టీ