neelapu chinnareddy
544 views
1 days ago
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు *గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు* ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "*చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు*" కార్యక్రమం ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం వైష్ణవి ఫంక్షన్ హల్లో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శ్రీ మళ్ళ విజయప్రసాద్ గారు mallavijayprasad_ysrcp ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విశాఖపట్నం,అనకాపల్లి,విజయనగరం జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీ కురుసాల కన్నబాబు గారు Kannababu Kurasala, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు గారు.. KK RAJU YSRCP పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జహీర్ అహ్మద్ గారు, పశ్చిమ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. YSR Congress Party - YSRCP Kannababu Kurasala KK RAJU YSRCP mallavijayprasad_ysrcp #🏛️రాజకీయాలు