ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో కీలక ఒప్పందాలు కుదిరాయి. మెటా, అమెజాన్, జోహో వంటి సంస్థలతో ఎంఓయూలు చేసుకున్నారు. స్టార్టప్లకు కియా సహకారం, డీప్ టెక్ కోసం రూ.20 కోట్ల సిడ్బీ సీడ్ ఫండ్ను ప్రకటించారు.
#MSMEwaveInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్