#కనకదుర్గమ్మను_దర్శించుకున్న_ఎమ్మెల్యే_సోదరుడు
#విజయవాడ: Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరులు టీడీపీ నాయకులు గౌ శ్రీ Krishna Kishore Muthumula గారు ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వాదించారు...
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్